You cannot edit this Postr after publishing. Are you sure you want to Publish?
Experience reading like never before
Sign in to continue reading.
"It was a wonderful experience interacting with you and appreciate the way you have planned and executed the whole publication process within the agreed timelines.”
Subrat SaurabhAuthor of Kuch Woh Palమీరు మీ తల్లిని ప్రేమిస్తున్నారా? మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
మీరు తల్లా? మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
మీరు తల్లి కావాలనుకుంటున్నారా? మీరు ఈ పుస్తకాన్ని తప్పక చదవండి.
ఈ పుస్తకం విశ్వంలోని తల్లులందరికీ అంకితం మరియు అందమైన బహుమతి.
పీసపాటి చంద్రశేఖర్
పీసపాటి చంద్రశేఖర్ 1955 జూలై నెల 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లా, రాయవరం మండలం, లొల్ల గ్రామంలో జన్మించారు. మూడు దశాబ్దాలకు పైగా కాకినాడలోని శ్రీమతి పైండా ఆండాళ్ళమ్మ కళాశాలలో లెక్చరర్గా పని చేసి పదవీ విరమణ పొందారు. తెలుగు రచనలో విశేష అనుభవం ఆయన సొంతం. 1981లో ఆంధ్రజ్యోతి వారు నిర్వహించిన కధల పోటీలో తన ‘గృహరాజు’ కధకు ప్రధమ బహుమతి లభించింది. అప్పటి నుండి వరుసగా దాదాపు అన్ని తెలుగు పత్రికలలోనూ అనేకమైన కధలు ప్రచురించబడ్డాయి. బహుమతి పొందిన కధలు 27 వరకూ ఉంటాయి. చలం, శ్రీశ్రీ, లత సాహిత్యాలు చదివారు. సిడ్నీ షెల్డన్ ఆయ అభిమాన ఆంగ్ల రచయిత. చాలా వరకూ ఈ-జర్నల్స్లో తన ఆంగ్ల పద్యాలు ప్రచురితమవుతున్నాయి. ప్రస్తుత రచన ‘సౌందర్య శిఖరం – అమ్మ’ అనేది రచయిత మొట్టమొదటి తెలుగు గ్రంధం. విశ్వవ్యాప్తముగా వున్న ‘అమ్మ’ యొక్క ప్రేమతత్త్వాన్ని ఆవిష్కరించడం ఈ రచన యొక్క ప్రధాన ఉద్దేశ్యం.
The items in your Cart will be deleted, click ok to proceed.